తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనపై నగరి ఎమ్మెల్యే రోజా విమర్శలు చేశారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని సేవించుకున్న ఆమె... అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా చంద్రబాబు కుప్పం చుట్టూ గిరగిరా తిరుగుతున్నారని విమర్శించారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు కుప్పం అభివృద్ధి గురించి ఏనాడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. ఇటీవలి స్థానిక ఎన్నికల ఫలితాల ఆధారంగా చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి పోటీ చేస్తే ప్రజలు ఎవరివైపు ఉన్నారో తేలిపోతుందన్నారు.
Revanth Reddy Fan | పవన్ కల్యాణ్ కు బండ్ల గణేష్.... రేవంత్ రెడ్డికి ఇతడు.. వేరే లెవల్ అంతే | ABP
TDP Leader Nannuri Narsi Reddy | Nara Lokesh Padayatraలో పాల్గొన్న నర్సిరెడ్డితో ఇంటర్వ్యూ |DNN
PM Modi on Pariksha Pe Charcha 2023|పరీక్షల్లో చీటింగ్ చేయడంపై మోదీ ఫన్నీ ఆన్సర్ |ABP Desam
The Beating retreat ceremony : Wagah border లో Republic day సందర్భంగా బీటింగ్ రీట్రీట్ | ABP Desam
Bengaluru Man Throws Currency Notes|బెంగళూరు రోడ్లపై శివాజీ సినిమా క్లైమాక్స్ రిపీట్..!|ABP Desam
IND vs NZ 1st T20: సుందర్ ఒంటరి పోరాటం సరిపోలేదు - మొదటి వన్డేలో టీమిండియా భారీ ఓటమి!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్కు పేర్ని నాని కౌంటర్ !