అన్వేషించండి
Kurnool Farmers:కర్నూలు జిల్లా పత్తికొండ రోడ్డు పై రైతుల రాస్తారోకో
కర్నూలు జిల్లా పందికోన రిజర్వాయర్ ఎడమ కాల్వ ద్వారా పొలాలకు నీళ్లు వదలాలని రైతుల డిమాండ్ చేశారు. కర్నూలు - పత్తికొండ రోడ్డు పై బైఠాయించి రైతులు ఆందోళన నిర్వహించారు. రైతులు ధర్నా చేయడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion






















