అన్వేషించండి
ఆలేరులో రైతుబంధు విజయోత్సవాలు... కేసీఆర్ కు అన్నదాతల ధన్యవాదాలు
తెలంగాణ పత్తి రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. గతేడాది 61 లక్షల ఎకరాలలో పత్తి .. ఈ ఏడాది 40 లక్షల ఎకరాలకు పరిమితమైంది. ప్రస్తుతం మార్కెట్ లో తెలంగాణ పత్తికి అంతర్జాతీయ డిమాండ్ ఉండగా క్వింటాల్ పత్తి రూ. 9-10 వేలు ధర పలుకుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశంలో ప్రకటించిన విధంగా కోటి ఎకరాలకు సాగునీరు మాటకు కట్టుబడి పనిచేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎనిమిది విడతల్లో రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశారని.. వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాల్లో సమూల మార్పుకు స్వీకారం చుట్టారన్నారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















