అన్వేషించండి
ఆలేరులో రైతుబంధు విజయోత్సవాలు... కేసీఆర్ కు అన్నదాతల ధన్యవాదాలు
తెలంగాణ పత్తి రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. గతేడాది 61 లక్షల ఎకరాలలో పత్తి .. ఈ ఏడాది 40 లక్షల ఎకరాలకు పరిమితమైంది. ప్రస్తుతం మార్కెట్ లో తెలంగాణ పత్తికి అంతర్జాతీయ డిమాండ్ ఉండగా క్వింటాల్ పత్తి రూ. 9-10 వేలు ధర పలుకుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశంలో ప్రకటించిన విధంగా కోటి ఎకరాలకు సాగునీరు మాటకు కట్టుబడి పనిచేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎనిమిది విడతల్లో రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశారని.. వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాల్లో సమూల మార్పుకు స్వీకారం చుట్టారన్నారు.
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















