అన్వేషించండి
Indian Railways : రైలు ప్రయాణికులకు కొత్త నిబంధనలను రూపొందించ భారతీయ రైల్వే
రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు భారతీయ రైల్వే కొత్త నిబంధనలను రూపొందించింది. భారతీయ రైల్లలో లౌడ్ ముసిక్ ప్లే చేయడాన్ని నిషేధించింది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగే లాగా గట్టిగా ఫోన్లో మాట్లాడకూడదు అని పేర్కొంది. రాత్రి 10 గంటల తర్వాత రైలులో నైట్లైట్ మినహా అన్ని లైట్లు ఆఫ్ చేయాలి అని పేర్కొంది. 60 ఏళ్లు పైబడిన వారు, వికలాంగులు, ఒంటరి మహిళా ప్రయాణికులు రైల్వే సిబ్బంది నుండి అత్యవస సహాయాన్ని పొందవచ్చు. తోటి ప్రయాణీకుల ఫిర్యాదు మేరకు ప్రయాణికులపై రైల్వే శాఖ తగు చర్యలు తీసుకోబడతాయి అని తెలిపింది.
ప్రపంచం
Hurricane Melissa batters Jamaica | జమైకాను నాశనం చేసిన మెలిసా హరికేన్ | ABP Desam
US Airforce Records Inside Hurricane Melissa | హరికేన్ మెలిస్సా ఎంత ఉద్ధృతంగా ఉందో చూడండి | ABP Desam
What is Digital Arrest | డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటీ ? | ABP Desam
Voyager Space Crafts Golden Record | కోట్లాది ఆశలను మోస్తూ 48ఏళ్లుగా విశ్వంలో ప్రయాణిస్తున్న స్పేస్ క్రాఫ్ట్స్ | ABP Desam
Netaji Subhash Chandra Bose | నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ చరిత్ర | ABP Desam
వ్యూ మోర్
Advertisement
Advertisement





















