మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో ఖరీదైన చోరీ జరిగింది. ఏ బంగారమో వజ్రాలో అనుకునేరు. ట్రక్ వేసుకొచ్చి టమోటాలను ఎత్తుకెళ్లారు.