అన్వేషించండి
Advertisement
Reschedule NEET PG Exam 2022|నీట్ 2022 పీజీ పరీక్షను రీషెడ్యూల్ చేయవలిసింది గా కోరిన ఐఎంఏ| ABP Desam
మే 21న జరగాల్సిన నీట్ 2022 పీజీ పరీక్షను రీషెడ్యూల్ చేయవలిసిందిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాను కోరింది. నీట్ పీజీ 2021కి సంబంధించిన ఆల్ ఇండియా కోటా (ఏఐక్యూ) కౌన్సెలింగ్లో జరిగిన ఆలస్యాన్ని ఈ సందర్భంగా హైలైట్ చేసింది. 2021 కౌన్సెలింగ్ పూర్తి కావడానికి, NEET PG 2022 పరీక్ష తేదీ మధ్య సమయం చాలా తక్కువగా ఉందని అలాంటి కష్టమైన పరీక్ష కోసం ప్రిపేర్ అవటానికి సమయం ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉత్తరం రాసింది.
ఇండియా
Padma Awards 2024 | Drona Bhuyan | రాష్ట్రపతికి వెరైటీ నమస్కారం.. ఎవరు ఈయన..? | ABP Desam
Smita Pasalkar Parrot Lover | ఈమె పిలిస్తే చాలు... రామ చిలుకలు వచ్చి ఇంట్లో వాలిపోతాయి | ABP Desam
BrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్
Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP Desam
Loksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
విజయవాడ
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets