అన్వేషించండి
Reschedule NEET PG Exam 2022|నీట్ 2022 పీజీ పరీక్షను రీషెడ్యూల్ చేయవలిసింది గా కోరిన ఐఎంఏ| ABP Desam
మే 21న జరగాల్సిన నీట్ 2022 పీజీ పరీక్షను రీషెడ్యూల్ చేయవలిసిందిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాను కోరింది. నీట్ పీజీ 2021కి సంబంధించిన ఆల్ ఇండియా కోటా (ఏఐక్యూ) కౌన్సెలింగ్లో జరిగిన ఆలస్యాన్ని ఈ సందర్భంగా హైలైట్ చేసింది. 2021 కౌన్సెలింగ్ పూర్తి కావడానికి, NEET PG 2022 పరీక్ష తేదీ మధ్య సమయం చాలా తక్కువగా ఉందని అలాంటి కష్టమైన పరీక్ష కోసం ప్రిపేర్ అవటానికి సమయం ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉత్తరం రాసింది.
ఇండియా
TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
వ్యూ మోర్























