అన్వేషించండి
PM Modi Shramdaan : Nashik Kalaram Mandir మొత్తం శుభ్రం చేసిన ప్రధాని మోదీ | ABP Desam
అయోధ్యలో మరికొద్దిరోజుల్లో శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ జరుపుకోనున్న ఈ టైమ్ లో దేశం మొత్తం రామనామంతో మారుమోగిపోతోంది. ఇలాంటి సమయంలో ఆ ఆధ్యాత్మికతను మరింత ముందుకు తీసుకువెళ్లేలా ఏకంగా ప్రధాని మోదీనే నడుం బిగించారు. నాసిక్ లో పర్యటించిన ప్రధానమంత్రి..అక్కడే ఉన్న కాలారాముడి మందిరాన్ని పరిశుభ్రం చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
న్యూస్
పాలిటిక్స్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















