అన్వేషించండి
Advertisement
Gyanvapi Mosque Case:సివిల్ కోర్టు నుంచి వారణాసి జిల్లా కోర్టుకు కేసు బదిలీ చేసిన సుప్రీం| ABP Desam
జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును సివిల్ కోర్టు నుంచి వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేసును ఉత్తర్ప్రదేశ్ జుడీషియల్ సర్వీసులో ఉన్న అత్యంత సీనియర్, అనుభవమున్న న్యాయమూర్తి విచారిస్తారని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదం చాలా సున్నితమైందని, దాన్ని దృష్టిలో పెట్టుకునే వారణాసి సివిల్ కోర్టు నుంచి జిల్లా కోర్టుకు బదిలీ చేసినట్టు తెలిపింది. మసీదులో సీల్ వేసిన ప్రాంతాన్ని అలానే ఉంచాలని ఆదేశించింది. ముస్లింలు యథావిధిగా నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసుపై ఇటీవల తాము ఇచ్చిన ఆదేశాలు యథావిధిగా కొనసాగుతాయని సుప్రీం పేర్కొంది.
ఇండియా
karnataka Hanuman Chalisa Incident | హనుమాన్ చాలీసా పెడితే కొట్టిన ముస్లిం యువకులు, తిరగబడిన తేజస్వీ
పక్క పట్టాలపై ఉన్న గూడ్స్ ను ఢీకొన్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్..?
Yanamala Krishnudu joins to YSRCP | తునిలో టీడీపీకి షాక్..వైసీపీలోకి యనమల కృష్ణుడు..? | ABP Desam
Disclosure of Electoral Bonds | దేశంలో రాజకీయాలను నడిపిస్తున్న కంపెనీలు ఇవే | ABP Desam
1 Student 2 Teachers | Nainital | విద్యార్థి పాసవుతున్నాడు... స్కూలు మూసేస్తున్నారు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
లైఫ్స్టైల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets
Nagesh GVDigital Editor
Opinion