అన్వేషించండి
Submarine : నవంబర్ 25 న ముంబై లో సబ్మెరైన్ కమీషన్ చేయటానికి సిద్ధం
ఇండియన్ నేవీ నాల్గో స్టెల్త్ స్కార్పెన్ క్లాస్ సబ్మెరైన్, INS వెలా, ముంబైలో 25 నవంబర్ 2021న కమీషన్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ జలాంతర్గామిని M/s నావల్ గ్రూప్ ఆఫ్ ఫ్రాన్స్ సహకారంతో మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. INS వేలా ముందు అవతార్ ను 31 ఆగస్టు 1973న ప్రారంభించారు. 25 జూన్ 2010 వరకు 37 సంవత్సరాల పాటు దేశానికి గొప్ప సేవను అందించింది. కొత్త INS వెలా ఒక శక్తివంతమైన సుబ మెరైన్. తన పరిధి స్పెక్ట్రమ్లో ఉన్న శత్రువులను మట్టుబెట్టగలదు. జలాంతర్గామి యొక్క ఇండక్షన్ బిల్డర్స్ఇండియన్ నేవీ స్థానాన్ని గణనీయంగా సుస్థిరం చేస్తుంది. పోరాట సామర్థ్యానికి బలాన్ని పెంచే సామర్థ్యం వుంది.
ఇండియా
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
వ్యూ మోర్























