12Th క్లాస్ గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నాడు... కేటీఆర్ కొడుకు హిమాన్షు. ఈ కార్యక్రమానికి విచ్చేశారు.. సీఎం కేసీఆర్ దంపతులు. పట్టా అందుకున్న మనుమడికి ఆశీర్వాదం అందించారు.