తిరుమల శ్రీవారి సన్నిధిలో 'హీరో' చిత్ర బృందం సందడి చేశారు. వీఐపీ విరామ సమయంలో హీరో అశోక్ గల్లా, నిధి అగర్వాల్, ఘట్టమనేని పద్మావతి, పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ లు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. హీరో సినిమా సక్సెస్ అవ్వాలని స్వామి ఆశీస్సుల కోసం వచ్చినట్లు అశోక్ గల్లా తెలిపారు.
Sikkim Flash Floods : తీస్తా నదికి వరదలు..కొట్టుకుపోయిన ఆర్మీ పోస్టులు | ABP Desam
Delhi Earthquake |దిల్లీలో తీవ్రంగా కంపించిన భూమి.. పరుగులు తీసిన ప్రజలు | ABP Desam
Lion King Enjoying Arabian Sea Waves : ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న రారాజు వెకేషన్ | ABP Desam
Rahul Gandhi Visited Amritsar's Golden Temple : అమృత్ సర్ స్వర్ణదేవాలయంలో రాహుల్ గాంధీ | ABP Desam
Chandrayaan 3 Latest Update : చంద్రుడి మీద చీకటిపడుతున్నా...స్పందించని విక్రమ్,ప్రగ్యాన్ | ABP Desam
Nandhikanti Sridhar Joins BRS: కాంగ్రెస్ కు బిగ్ షాక్ - కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన నందికంటి శ్రీధర్
Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?
Smartphone: ప్రీమియం ఫోన్లపైకి మళ్లుతున్న భారత వినియోగదారులు - రూ.లక్ష దాటినా డోంట్ కేర్!
/body>