అన్వేషించండి
Gnananda Ashramam: అక్రమ చెర నుండి మృత్యు ఒడిలోకి గోవులు..!
విశాఖ జ్ఞానానంద ఆశ్రమంలో రెండు రోజుల్లో 17 గోవుల మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.శ్రీకాకుళం నుండి హైదరాబాద్ అక్రమంగా తరలిస్తున్న 160 గోవుల్ని ఇక్కడి ఆశ్రమానికి తరలించి పోలీసులు చేతులు దులుపుకొన్నారు. అప్పటికే ఇక్కడ ఉన్న గోవులకు ఇవి కూడా తోడవడంతో వాటికి కావాల్సిన నీరు,ఆహారం అందించలేకపోయారు.దీంతో వరుసగా ఆకలితో గోవులు మృతి చెందుతున్నాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
న్యూస్
నిజామాబాద్
న్యూస్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















