అన్వేషించండి
రైతు సమస్యలతో సైకతశిల్పం గీసి జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు
తూర్పు గోదావరి జిల్లా జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో ప్రముఖ సైకతశిల్పి దేవీన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యత (దేవిన సిస్టర్స్) రైతు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపుతూ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. పేరుకు రైతే రాజు... జీవితమంతా బేజారు! పద్మవ్యూహంలో రైతన్న.. లాంటి నినాదాలతో సైకత శిల్పాన్ని రూపొందించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
పాలిటిక్స్
పాలిటిక్స్
ఐపీఎల్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion



















