అన్వేషించండి
Advertisement
Elephants Hulchal : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో ఏనుగులు హల్ చల్
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు గ్రామాలలో ఏనుగులు హల్ చల్ చేశాయి. వందలాది బస్తాల ధాన్యాన్ని తినేశాయి. ఇచ్ఛాపురం మండలంలోని శివారు గ్రామమైన ముచ్చింద్ర గ్రామ పంటపొలాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. సుమారు 100 బస్తాల ధాన్యాన్ని తినేసాయి. సుమారు లక్షా నలభై ఐదు వేల రూపాయల పంటను రైతులు నష్టపోయారు. పంట పొలాల్లో ఏనుగులు హల్చల్ చేస్తున్నప్పటికీ వాటి దగ్గరికి వెళ్లే ధైర్యం చేయలేకపోయారు గ్రామస్తులు, రైతులు. చేతికొచ్చిన పంటను నష్టపోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
న్యూస్
ఇజ్రాయేల్పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆధ్యాత్మికం
ఆటో
నిజామాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Lakshmana Venkat KuchiThe author is a Bengaluru-based senior journalist
Opinion