News
News
వీడియోలు ఆటలు
X

CM Jagan : క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్

By : ABP Desam | Updated : 03 Jan 2022 05:10 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం కింద రాష్ట్రము లో 50 లక్షలకు పైగా రైతులకు 1,036 కోట్ల నిధులు విడుదల కానున్నాయి. నిధులు నేరుగా రైతుల ఖాతాలోకి జమ కానున్నాయి. రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ.13,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. వరసగా మూడవ ఏడాది, మూడవ విడతగా రైతు భరోసా సాయాన్ని క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి.

సంబంధిత వీడియోలు

Arikomban Captured Near Cumbum :  ఆపరేషన్ అరికొంబన్ సక్సెస్..అటవీశాఖకు చిక్కిన అరుదైన ఏనుగు | ABP

Arikomban Captured Near Cumbum : ఆపరేషన్ అరికొంబన్ సక్సెస్..అటవీశాఖకు చిక్కిన అరుదైన ఏనుగు | ABP

Venkatesan Real hero in Balasore Train Accident : ఈ జవానే లేకపోయింటే ఆ విషాదం మరింత ఘోరం | ABP Desam

Venkatesan Real hero in Balasore Train Accident : ఈ జవానే లేకపోయింటే ఆ విషాదం మరింత ఘోరం | ABP Desam

Bihar CM Nitish Kumar : కేంద్రంపై పోరాడాల్సింది పార్టీ అధినేతలేనన్న నితీశ్ | ABP Desam

Bihar CM Nitish Kumar : కేంద్రంపై పోరాడాల్సింది పార్టీ అధినేతలేనన్న నితీశ్ | ABP Desam

Virender Sehwag Stand with Odisha Train Accident Victims : కీలక నిర్ణయం తీసుకున్న సెహ్వాగ్ | ABP

Virender Sehwag Stand with Odisha Train Accident Victims : కీలక నిర్ణయం తీసుకున్న సెహ్వాగ్ | ABP

Rahul Gandhi on Odisha Train Accident : బీజేపీ భవిష్యత్తు గురించి మాట్లాడదన్న రాహుల్ | ABP Desam

Rahul Gandhi on Odisha Train Accident : బీజేపీ భవిష్యత్తు గురించి మాట్లాడదన్న రాహుల్ | ABP Desam

టాప్ స్టోరీస్

పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం

పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు

డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు