అన్వేషించండి
Chandrababu naidu కాన్వాయ్ పై రాళ్ల దాడి..భద్రతా సిబ్బందికి గాయాలు | ABP Desam
TDP అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా నందిగామ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది.. మధుబాబుకి గాయాలయ్యాయి.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















