అన్వేషించండి
Advertisement
Chandrababu Kuppam Tour: చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు | ABP Desam
చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. TDP అధినేత Chandrababu Naidu రెండో రోజు పర్యటనను అడ్డుకుంటామంటూ వైకాపా శ్రేణులు ఇది వరకే ప్రకటించారు. చంద్రబాబు ప్రారంభఇంచాల్సిన అన్న క్యాంటీన్ ప్రాంగణాన్ని YSRCP నేతలు ధ్వంసం చేశారు. అక్కడున్నTDP నాయకులపై దాడికి దిగారు. దీంతో.. వైసీపీ, టీడీపీ నేతలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. TDP అధినేత పర్యటనను విజయవంతం చేసేందుకు.. టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున కుప్పంకు తరలి వస్తున్నారు. ఎలాగైనా ఈ పర్యటనను అడ్డుకోవాలనే ఉద్దేశంతో.. వైసీపీ నేతలు నిరనస ర్యాలీ చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఇరు పార్టీలు పోటాపోటీ ప్రదర్శనలకు సిద్ధమవుతుండటంతో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇండియా
Padma Awards 2024 | Drona Bhuyan | రాష్ట్రపతికి వెరైటీ నమస్కారం.. ఎవరు ఈయన..? | ABP Desam
Smita Pasalkar Parrot Lover | ఈమె పిలిస్తే చాలు... రామ చిలుకలు వచ్చి ఇంట్లో వాలిపోతాయి | ABP Desam
BrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్
Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP Desam
Loksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
తెలంగాణ
ఆరోగ్యం
ఫ్యాక్ట్ చెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets