అన్వేషించండి
AP DGP Rajendranath Reddy : శాంతిభద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్న డీజీపీ | ABP Desam
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనం కేసుకు సంబంధించి ప్రాథమిక విచారణలో లభ్యమైన ఆధారాలను బట్టి ముందుకెళ్తున్నామని, వాస్తవాలు విచారణలో బయటపడతాయని పేర్కొన్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















