అన్వేషించండి
Advertisement
దర్జాలో ప్రతినాయిక పాత్రలో అనసూయ భరద్వాజ్
జబర్తస్త్ షోతో హాట్ యాంకర్ గా పేరొందిన అనసూయ భరద్వాజ్... సినిమాల్లో కూడా తనదైన మార్క్ వేసుకుంది. పాత్ర ఎలాంటిదైనా యాక్టింగ్ ఇరగదీసేస్తోంది. పుష్ప లో దాక్షాయణిగా సునీల్ సరసన నటించగా క్రిటిక్స్ నుంచి ఆమె నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరోసారి దర్జా అనే సినిమాలో సునీల్ తో కలిసి అనసూయ నటించనున్నారు. ఈ సినిమాలో వీరిద్దరూ పూర్తి భిన్నమైన పాత్రలో నటిస్తున్నారని టాక్.
సినిమా
Prabhas Cousin Virat Raj Speech | Goud Saab Movie Opening | హీరోగా ప్రభాస్ తమ్ముడు విరాట్ రాజ్ |
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
న్యూస్
న్యూస్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets