అన్వేషించండి
Telangana Elections 2023 | BJP Leaders Visits Medigadda Barrage |మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించిన బీజేపీ నేతలు | ABP Desam
BJP Leaders Visits Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ ప్రజలను కేసీఆర్ గోదాట్లో ముంచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్సించారు. మేడిగడ్డలో కుంగిపోయిన లక్ష్మీ బ్యారేజ్ ను తెలంగాణ బీజేపీ నేతల బృందం పరిశీలించింది. ఈ ప్రాజెక్టు పై కేంద్ర కమిటీ లెవనెత్తిన 20 అంశాలపై కేసీఆర్ సర్కార్ క్లారిటీ ఇవ్వాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















