అన్వేషించండి
YSRCP MLA Jagan Mohan Rao: ఎమ్మెల్యేను నిలదీసిన Paritala గ్రామ ప్రజలు
వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇళ్లు లేవు, కరెంట్ స్తంభాలు లేవంటూ గ్రామస్థులు ఆయనను నిలదీశారు. ఉద్రిక్తత పెరిగి ఎమ్మెల్యే, గ్రామస్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓట్లు అడగడానికి మళ్లీ వచ్చినప్పుడు చెప్తామని గ్రామస్థులు అంటున్నారు. మా ఇంటికి రావొద్దంటూ బహిరంగంగానే చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















