అన్వేషించండి
Kidnap Case: అమ్మ చెంతకు చిన్నారి.. అపహరణకు గురైన పాప దొరికింది
సెప్టెంబర్ 30వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి రైల్వే స్టేషన్ వద్ద అపహరణకు గురైన చిన్నారి కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారిని అపహరించిన యువతితో పాటు ఆమెకు సహకరించిన ఇద్దరు దంపతులను అరెస్ట్ చేశారు. రిమాండ్కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఒడిశాకు చెందిన చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















