అన్వేషించండి
Advertisement
Visakha AU Lands Controversy: ప్రధాని పర్యటన కోసం కూల్చేశారంటున్న బాధితులు
విశాఖలోని బాపన అప్పారావు దిబ్బలోని దుకాణాల కూల్చివేత అంశం వివాదాస్పదం అవుతోంది. ఈ స్థలం తమదేనంటూ సుప్రీం డిక్రీ ఇచ్చినట్టు అప్పారావు చెబుతున్నారు. షాపులను అద్దెకు ఇచ్చి ఉంటున్నామంటున్నారు. ప్రధాని పర్యటనకు కార్ పార్కింగ్ కోసమంటూ కూల్చివేశారని, కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని అక్కడి దుకాణదారులు మండిపడుతున్నారు. బాధితులను టీడీపీ నేతలు పరామర్శించారు.
విశాఖపట్నం
రెండో అంతస్తులో మొదలై, మూడో అంతస్తుకు పాకిన మంటలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets