అన్వేషించండి
Janasena Pawan Kalyan Visakha : ఎయిర్ పోర్ట్ కేసులో మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు | DNN | ABP Desam
విశాఖ ఎయిర్ పోర్టు దాడి ఘటనలో బాధ్యులుగా పోలీసులు భావించిన 71 మందిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వీరిలో 9 మంది జనసేన నాయకులకు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. ఈనెల 28వరకూ రిమాండ్ లో ఉండనున్నారు. మిగిలిన 62మంది జనసైనికులకు సొంతపూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















