అన్వేషించండి
Vijayawada Busstand Accident: ప్రమాద కారణాలేంటి..?
విజయవాడ బస్టాండ్ ప్రమాదంలో ఓ బాలుడు, కుమారి అనే ప్రయాణికురాలు, ఓ ఆర్టీసీ ఉద్యోగి ఉన్నారని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తామన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, పూర్తి విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బస్సులన్నీ కండీషన్ లోనే ఉన్నాయని, ప్రమాదానికి మానవ తప్పిదమా.? లేదా సాంకేతిక కారణాలా? అనేది విచారణలో తేలుతుందన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్























