అన్వేషించండి
Advertisement
వైసీపీ పై బీజేపి నేతల ఆరోపణలకు మంత్రి వెలంపల్లి కౌంటర్
అంతర్వేది రథం దగ్ధమైన ఘటన పై సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని మంత్రి వెలంపల్లి ప్రశ్నించారు. మతం ముసుగులో ఓట్ల రాజకీయాలు నడపాలని చూస్తున్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఆటలు సాగవని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని ఉద్దేశంతోనే బీజేపీ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బిజెపి నేతలు సీఎం రమేష్,సుజనా చౌదరి బిజెపి నాయకులను తెచ్చి రాష్ట్రంలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో పవన్ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
సినిమా
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Lakshmana Venkat KuchiThe author is a Bengaluru-based senior journalist
Opinion