అన్వేషించండి
Variety Idea from Guntur Farmer: పక్షుల బెడద తప్పించుకునేందుకు ఇలా చేశారు| ABP Desam
Guntur జిల్లా నకరికల్లు మండలం Kandlagunta గ్రామానికి చెందిన రైతు రావిపాటి సుందరయ్య... తన పొలాన్ని కాపాడుకునేందుకు కొత్తగా ఆలోచించారు. Rabi వరినాట్ల సమయానికి కొంగలు, వివిధ రకాల పక్షుల బెడదతో నష్టం వాటిల్లుతోందని గుర్తించారు. దీంతొ ఓ ఐడియాను అమలు పర్చారు. వరి చేల వద్ద మైక్ సెట్లను ఏర్పాటు చేశారు. అందులో సినిమా పాటలు, మనుషుల మాటల రికార్డింగ్స్ ప్లే చేస్తున్నారు. ఆ శబ్దాలకు పక్షులు వాలడం లేదని రైతులు సంతోషిస్తున్నారు. హ్యాండ్ మైక్ సెట్లకు 600 రూపాయలు మాత్రమే అయినట్టు చెబుతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















