ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి కొడాలి నాని కలిశారు. తనను చంపేందుకు రెక్కీ చేశారంటూ వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాధాకు 2+2 గన్ మెన్ ను ఇచ్చి భద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. రాధాపై రెక్కీ నిర్వహించిన వారు ఎవరో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని డీజీని ఆదేశించారు. రాధా పై ఎవరైనా ఏమైనా చేయాలనుకుంటే ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాలని సూచించారు. లేదంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
YS Viveka Case Accused Fire : పులివెందులలో తుపాకీ కాల్పులు..ఒకరి మృతి | DNN | ABP Desam
MLA Rapaka Varaprasad : దొంగఓట్ల వివాదంపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే రాపాక | DNN | ABP Desam
Telugu vs Tamil : వైజాగ్ బ్రాండ్ ప్రమోషనా..తెలుగుకు అవమానమా..? | G20 Vizag | DNN | ABP Desam
YSRCP MLA Anil Kumar Yadav : వైసీపీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యేలకు అనిల్ యాదవ్ సవాల్ | DNN | ABP Desam
CID Notices to Ramoji Rao : మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో సీఐడీ నోటీసులు | DNN | ABP Desam
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!