అన్వేషించండి
DFO About Cheetah Capture: చిరుతను బంధించి ఎస్వీ జూ పార్క్ కు తరలింపు
తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. మూడు రోజుల క్రితం ఓ చిరుతను పట్టుకున్న సంగతి తెలిసిందే. దానికి సమీపంలోనే ఏర్పాటు చేసిన బోనులో ఇప్పుడు మరో చిరుత చిక్కింది. ఇటీవలి పాప మృతి ఘటన తర్వాత చిరుతను బంధించడానికి అటవీశాఖ అధికారులు 3 ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. మోకాలి పర్వతం, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద వాటిని ఏర్పాటు చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద బోనులో ఈ చిరుత చిక్కింది.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కరీంనగర్
విశాఖపట్నం
సినిమా
Advertisement
Advertisement





















