27 ఏళ్లుగా గరిష్ఠంగా కేవలం పది రూపాయలే తీసుకుంటూ వైద్యం చేస్తున్న వ్యక్తి ఆయన. కానీ జీవితంలో ఎలాంటి లోటూ లేకుండా ఆనందంగా ఉన్నానని చెప్తున్నారు. వైద్యం ఓ వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలా నామమాత్రం ఫీజుతో వైద్యం చేసే వ్యక్తులు చాలా అరుదు. పేరు..... డాక్టర్ వెంకటరామయ్య నాయుడు. తిరుపతిలో 27 ఏళ్లుగా సుందరయ్య కాలనీలో ప్రశాంతి వైద్యశాల పేరిట క్లినిక్ నిర్వహిస్తున్నారు.
Tirupati 2 Year Old Kidnap: సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు బాలుడు
Tirupati 2 Year Old Kidnap: తల్లిదండ్రుల పక్కనే పడుకున్నాడు, అర్ధరాత్రి కిడ్నాప్
Alipiri Footpath Wildlife Scientists Visit: ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు..?
Tirumala Free Bus Theft: తిరుమలలో మాయమైన బస్సు, ఎక్కడ దొరికిందో తెలుసా..?
Sixth Leopard Caught In Tirumala Alipiri Footpath: చిరుత అయితే మాత్రం..? డోన్ట్ కేర్ అంటున్న శునకం
Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !
Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!
Yashasvi Jaiswal: బాబోయ్ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్గా గిల్ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్
/body>