అన్వేషించండి
Ten Rupees Doctor In Tirupati: 27 ఏళ్లుగా తిరుపతిలో క్లినిక్, సేవా దృక్పథంతో నామమాత్ర ఫీజు
27 ఏళ్లుగా గరిష్ఠంగా కేవలం పది రూపాయలే తీసుకుంటూ వైద్యం చేస్తున్న వ్యక్తి ఆయన. కానీ జీవితంలో ఎలాంటి లోటూ లేకుండా ఆనందంగా ఉన్నానని చెప్తున్నారు. వైద్యం ఓ వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలా నామమాత్రం ఫీజుతో వైద్యం చేసే వ్యక్తులు చాలా అరుదు. పేరు..... డాక్టర్ వెంకటరామయ్య నాయుడు. తిరుపతిలో 27 ఏళ్లుగా సుందరయ్య కాలనీలో ప్రశాంతి వైద్యశాల పేరిట క్లినిక్ నిర్వహిస్తున్నారు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement





















