అన్వేషించండి
Advertisement
Ten Rupees Doctor In Tirupati: 27 ఏళ్లుగా తిరుపతిలో క్లినిక్, సేవా దృక్పథంతో నామమాత్ర ఫీజు
27 ఏళ్లుగా గరిష్ఠంగా కేవలం పది రూపాయలే తీసుకుంటూ వైద్యం చేస్తున్న వ్యక్తి ఆయన. కానీ జీవితంలో ఎలాంటి లోటూ లేకుండా ఆనందంగా ఉన్నానని చెప్తున్నారు. వైద్యం ఓ వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలా నామమాత్రం ఫీజుతో వైద్యం చేసే వ్యక్తులు చాలా అరుదు. పేరు..... డాక్టర్ వెంకటరామయ్య నాయుడు. తిరుపతిలో 27 ఏళ్లుగా సుందరయ్య కాలనీలో ప్రశాంతి వైద్యశాల పేరిట క్లినిక్ నిర్వహిస్తున్నారు.
తిరుపతి
తిరుమల దర్శనం తర్వాత అన్నదాన వితరణ కార్యక్రమంలో నారా లోకేశ్ కుటుంబం
Gudimallam Temple | India's First Lord Shiva Temple | దేశంలోనే మొట్టమొదటి శివుడి గుడి..!| ABP Desam
గ్రీన్ ఛానల్ ద్వారా గుండె రావటంతో తిరుపతిలో శస్త్రచికిత్స విజయవంతం
"నేనేమైనా అంటే అతిశయోక్తి అంటారు కానీ..." తిరుపతిలో మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
చిరుతలను ఎన్నాళ్లిలా బంధించి ఉంచుతారు? పాపను చంపినదేదో తేల్చడంలో ఆలస్యమెందుకు..?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
పాలిటిక్స్
ఓటీటీ-వెబ్సిరీస్
ఎలక్షన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets