అన్వేషించండి
Ten Rupees Doctor In Tirupati: 27 ఏళ్లుగా తిరుపతిలో క్లినిక్, సేవా దృక్పథంతో నామమాత్ర ఫీజు
27 ఏళ్లుగా గరిష్ఠంగా కేవలం పది రూపాయలే తీసుకుంటూ వైద్యం చేస్తున్న వ్యక్తి ఆయన. కానీ జీవితంలో ఎలాంటి లోటూ లేకుండా ఆనందంగా ఉన్నానని చెప్తున్నారు. వైద్యం ఓ వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలా నామమాత్రం ఫీజుతో వైద్యం చేసే వ్యక్తులు చాలా అరుదు. పేరు..... డాక్టర్ వెంకటరామయ్య నాయుడు. తిరుపతిలో 27 ఏళ్లుగా సుందరయ్య కాలనీలో ప్రశాంతి వైద్యశాల పేరిట క్లినిక్ నిర్వహిస్తున్నారు.
తిరుపతి
![సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/08/dbde055e5e7b4af56214567835e083a51733635388790234_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
రాజమండ్రి
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion