తిరుపతి,తొట్టంబేడు మండలంలోని నాయుడు పేట - పూతలపట్టు జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ఎస్టీ కాలనీలోని ఓ ఇంటిని ఎర్రచందనం కారు ఢీ కొట్టింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న భాస్కర్, రత్నం దంపతులకు గాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందించినా ఇప్పటి వరకూ ఫారెస్ట్ అధికారులు ఎర్రచందనం దుంగలను, గానీ కారును స్వాధీనం చేసుకోకుండా సంఘటనా స్థలానికి రాకపోవడం గమనార్హం.చెక్ పోస్ట్ సమీపంలో ఎర్రచందనం కారు దర్జాగా రవాణా చేస్తున్నా ఫారెస్టు అధికారులు ఏం చెకింగ్ చేస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు.
Nara Family Donates 33 Lakh Rupees To TTD: టీటీడీకి విరాళమిచ్చిన చంద్రబాబు కుటుంబం
Travancore Queen At Kanipakam Temple: ఆలయాన్ని దర్శించుకున్న మహారాణి
Huge Fire Accident In Renigunta: విమానాశ్రయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం
Surya Kumar Yadav In Tirumala: తిరుమల స్వామివారిని దర్శించుకున్న SKY
Gali Janardhan Reddy Tirumala : తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న గాలి | DNN | ABP Desam
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు రెండో స్వర్ణం!
ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం