అన్వేషించండి
శ్రీలంక ప్రధానమంత్రికి భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో ఘన స్వాగతం
తిరుమల శ్రీవారి దర్శనార్థం కొలంబో విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న డెమోక్రటిక్ సోషియలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక ప్రధాన మంత్రి మహీంద్రా రాజపక్సేకి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల, సంగీత నృత్యాలతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్,అర్బన్ ఎస్.పి వెంకటప్పల నాయుడు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలసి శ్రీలంక ప్రధాని తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
వ్యూ మోర్





















