నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో అత్యాధునిక వసతులు కల్పించిన ముఖ్యమంత్రి జగన్కు బాగా చదువుకొని విద్యార్థులు గిఫ్ట్ ఇవ్వాలన్నారు నగరి ఎమ్మెల్యే రోజా. నగరి నియోజకవర్గం ఎగువ కనకంపాళెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన నాడు నేడు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. 26.74 లక్షల రూపాయలతో నాడు నేడు మొదటి విడతలో ఆధునీకరించిన జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని రోజా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రోజా విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పంపిణీ చేశారు. విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడిన ఆమె.. విద్యార్ధులు బాగా చదివి రాష్ట్రానికి, సీఎంకు పేరు తీసుకురావాలన్నారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించిన సీఎం జగన్ కి రోజా కృతజ్ఞతలు తెలియజేశారు.
Anant Ambani Radhika Merchant Tirumala: నిశ్చితార్థం తర్వాత తిరుమలకు అనంత్, రాధిక
Tirumala Drone Visuals | TTD Vigilence: తిరుమల డ్రోన్ విజువల్స్ అంటూ Viral అవుతున్న Video| ABP Desam
Visakhapatnam Tirupati Police Green Channel: అవయవాల తరలింపునకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు
Telangana New Secretariat Sculptures: తెలంగాణ సచివాలయంలో శిల్పాల తయారీ.. ఆంధ్రాలో
Minister Mallareddy About BRS in AP: పోలవరం పూర్తి కేసీఆర్ తోనే సాధ్యమన్న మల్లారెడ్డి
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్