తిరుపతి పరిపాలన భవనంలో డయల్ ఈవో కార్యక్రమం జరిగింది. భక్తుల నుంచి సలహాలు, సూచనలు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తీసుకున్నారు. కొవిడ్ కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చేంతవరకు ఉచిత టోకెన్లను మంజూరు లేదని చెప్పారు. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి భక్తులకు అందుబాటులో టీటీడీ అగరబత్తీలు ఉంటాయని చెప్పారు. సెప్టెంబర్ 18, 20 తేదీల్లో తిరుచానూరులో వర్చువల్ విధానంలో పవిత్రోత్సవాలు జరగనున్నట్టు వెల్లడించారు.
Srikalahasti Special Palakova : శ్రీకాళహస్తి వస్తే పాలకోవా రుచి చూడాల్సిందే
Minister Roja Photographer Jesus Christ Cross At Tirumala: విజిలెన్స్ సిబ్బందిపై భక్తుల ఆగ్రహం
Nara Bhuvaneswari At Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి
Ice Cream Vendor Whistles For Monkeys: తిరుపతిలో ఈయన విజిలేస్తే కోతులు పరిగెత్తుకొస్తాయి..!
Tirupati 2 Year Old Kidnap: సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు బాలుడు
Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్కు అడ్వాంటేజ్ కానీ హంగ్కూ చాన్స్ !
Telangana Assembly Election 2023: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం
Madhya Pradesh Exit Poll 2023 Highlights: మధ్యప్రదేశ్ ఈసారి కాంగ్రెస్దే! ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవే
Rajasthan Exit Poll 2023 Highlights:రాజస్థాన్లో కాంగ్రెస్కి షాక్ తప్పదు! ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనా
/body>