Chittoor జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెను విషదాన్నే మిగిల్చింది. Bhakara Pet Ghat Road మీద ధర్మవరం నుంచి వస్తున్న బస్సు అదుపు తప్పి పెళ్ళి బస్సు లోయలో పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 52 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 6 గురు ఘటనా స్థలంలో నే మృతి చెందారు. ఓ చిన్నారి నారా వారిపల్లి సిహెచ్ సి లో చికిత్స పొందుతూ మృతి చెందింది. 45 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
తిరుమలలో ఓ కారుపై జీసస్ స్టిక్కర్ వివాదం, విజిలెన్స్ సిబ్బంది తీరుపై భక్తుల నుంచి విమర్శలు
KA Paul on Tirupati Police : మూడు రోజుల్లో న్యాయం జరగకపోతే జగన్ పై కోర్టుకెళతా..! | ABP Desam
TTD Neerajana Aalapana Rally : సుమన్ తో కలిసి టీటీడీ హరినామ సంకీర్తన యాత్ర | ABP Desam
World Tigers Day Celebrated In Tirupati: తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ముఖ్యఅతిథిగా పులుల దినోత్సవం
TTD EO Review on Bramhotsavalu : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై ఈవో రివ్యూ | ABP Desam
Horoscope Today, 14 August 2022: ఈ రాశులవారు స్టేటస్ కోసం ఖర్చుచేయడం మానుకోవాలి, ఆగస్టు 14 రాశిఫలాలు
Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!
Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్