తిరుపతి శ్రీకృష్ణనగర్లో ఓ వింతైన ఘటన చోటు చేసుకుంది. భూమి లోపలి నుంచి సిమెంట్ రింగ్లు కలిగిన నీటి ట్యాంక్ ఒక్కసారిగా పైకి వచ్చింది. సిమెంట్ రింగ్లతో చేసిన ట్యాంకును శుభ్రం చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది.ట్యాంక్ శుభ్రం చేస్తున్న మహిళ ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. ట్యాంక్ నుండి తప్పుకోవడంతో మహిళకు స్వల్పంగా గాయాలు అయ్యాయి.. దాదాపు 18 రింగ్లతో వేసిన సిమెంట్ ట్యాంకు ఉన్నట్టుండి ఒక్కసారిగా 10 సిమెంట్ రింగ్లు బయటికి వచ్చాయి. భూమిపైకి వచ్చిన రింగ్లను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.. ఘటన స్ధలంకు చేరుకున్న ఎస్వీ యూనివర్సిటీ జియాలజిస్ట్ ఘటన స్ధలంను పరిశీలించి ప్రజలు ఎవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.
Anant Ambani Radhika Merchant Tirumala: నిశ్చితార్థం తర్వాత తిరుమలకు అనంత్, రాధిక
Tirumala Drone Visuals | TTD Vigilence: తిరుమల డ్రోన్ విజువల్స్ అంటూ Viral అవుతున్న Video| ABP Desam
Visakhapatnam Tirupati Police Green Channel: అవయవాల తరలింపునకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు
Telangana New Secretariat Sculptures: తెలంగాణ సచివాలయంలో శిల్పాల తయారీ.. ఆంధ్రాలో
Minister Mallareddy About BRS in AP: పోలవరం పూర్తి కేసీఆర్ తోనే సాధ్యమన్న మల్లారెడ్డి
నేడు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి- వివేకా హత్య కేసులో ఇంకెన్ని ట్విస్ట్లు!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
Tollywood Deaths, Shocks - 27th Jan : టాలీవుడ్ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్
Heart Attack: ఈ శరీరభాగాల్లో అసౌకర్యంగా ఉంటే అది గుండె సమస్య కావచ్చు, తేలిగ్గా తీసుకోకండి