అన్వేషించండి

NTR Nagar: జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!

Andhra Pradesh: సెంటు స్థలాల కాలనీల పేర్లను ఎన్టీఆర్ నగర్‌గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు వైఎస్సార్ -జగనన్న కాలనీలు అని పేరు పెట్టారు.

AP government has issued orders changing the names of colonies of cent places to NTR Nagar : ఆంధ్రప్రదేశ్‌లో ఇక వైఎస్ఆర్‌ జగననన్న పేరుతో ఉన్న కాలనీల పేర్లు మార్చేశారు. PMAY- ఎన్టీఆర్ నగర్‌లుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు . ఇప్పటి వరకూ ఈ కాలనీలకు..  వైఎస్ఆర్, జగనన్న కాలనీలు అనే పేర్లు ఉండేవి. తాము కాలనీలను కాదని ఊళ్లను నిర్మిస్తున్నామని జగన చెప్పేవారు. అందుకే తమ పేరు పెట్టుకున్నామనేవారు. అయితే ప్రభుత్వం మారగానే ఆ కాలనీల పేర్లు మార్చేసింది. ఈ కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లు అన్నీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మిస్తున్నవే. స్థలం మాత్రం ప్రభుత్వం కేటాయించింది. అందుకే PMAY- ఎన్టీఆర్ నగర్‌లుగా వచ్చారు. 

టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణం - వైసీపీ సర్కార్ సెంటర్ స్థలాల కాలనీల నిర్మాణం 

గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టిడ్కో ఇళ్లను నిర్మించేది. అపార్టుమెంట్లను నిర్మించేవారు. అయితే అపార్టుమెంట్లలో ఉండలేరని తాము వస్తే ఇళ్లను నిర్మించి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత  సెంట్ స్థలాల్లో ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. సెంట్ స్థలంలో ఇళ్లు అతి చిన్నవని  ఉండటానికి పనికిరానివని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం ముందుకెళ్లింది. పెద్ద ఎత్తున భూములు లేని చోట కొనుగోలుచేసింది.    71,811 ఎకరాల్లో 31.19 లక్షల మందికి పంపిణీ చేసినట్లుగా గత ప్రభుత్వం ప్రకటించింది. అయితే వాటిలో అత్యధిక ఇల్ల నిర్మాణం  ప్రారంభం కాలేదదు.             

Also Read: ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!

పది లక్షల లక్షల నిర్మాణం అయ్యాయని గత ప్రభుత్వం చెప్పింది. స్థలం మాత్రమే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షల బిల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పిస్తామని చెప్పి నిర్మాణాలు చేసుకోవాలని సలహా ఇచ్చింది. అయితే ఆ సొమ్ముకు ఇంటి పునాదాలు కూడా రావన్న అభిప్రాయంతో ఎక్కువ మంది ఇళ్ల నిర్మాణం ప్రారంభించలేదు. ఇప్పటికీ కొన్ని లక్షల మంది సెంటు స్థలాలను రిజిస్టర్ చేసుకోలేదని చెబుతున్నారు. సెంట్ స్థలాలు ఊరికి దూరంగా ఉండటం..  రోడ్లు, డ్రైనేజీ సహా ఇతర సదుపాయాలు లేకపోవడంతో ఎవరూ ఉండటానికి, ఇళ్లు నిర్మించుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు.         

పేరు మార్పుతో పాటు కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం 

ఇప్పుడు ప్రభుత్వం ఈ కాలనీల పేరు మార్చడంతో పాటు...గౌరవప్రదమైన ఇంటిని ఇచ్చే ప్రయత్నం చేయాల్సి ఉంది.లబ్దిదారులతో అభిప్రాయసేకరణ జరిపి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వం పక్కన పడేసిన టిడ్కో ఇళ్లను.. ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుని పూర్తి చేస్తోంది. 

Also Read: అతుల్ సుభాష్‌లా ఆత్మహత్య చేసుకుంటేనే స్పందిస్తారా ? తన సోదరుడి దుస్థితిపై తెలుగు యువతి ఆవేదన - ఈ ప్రశ్నకు బదులేది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth on Kishan Reddy:  కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
Kiara Advani Pregnant: తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pastor Ajay Babu Exclusive Interview | చర్చిల విషయంలో ప్రభుత్వానికి పాస్టర్ అజయ్ సంచలన ప్రతిపాదన | ABP DesamAfg vs Eng Match Highlights | Champions Trophy 2025 | ఐసీసీ టోర్నీల్లో పనికూనల ఫేవరెట్ ఇంగ్లండ్ | ABP DesamAFG vs ENG Match Highlights | Champions Trophy 2025 లో పెను సంచలనం | ABP DesamGV Harsha Kumar on MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై హర్ష కుమార్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth on Kishan Reddy:  కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
Kiara Advani Pregnant: తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
EPF Interest Rate: 7 కోట్ల మందికి నిరాశ - 2024-25 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటు ఎంతంటే?
7 కోట్ల మందికి నిరాశ - 2024-25 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటు ఎంతంటే?
Uttarakhand : బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచు చరియలు - రిస్క్‌లో 47 మంది ప్రాణాలు
బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచు చరియలు - రిస్క్‌లో 47 మంది ప్రాణాలు
Andhra Pradesh Budget 2025 Highlights: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ - కూటమి సర్కార్ వార్షిక బడ్జెట్ హైలైట్స్ ఇవే 
రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ - కూటమి సర్కార్ వార్షిక బడ్జెట్ హైలైట్స్ ఇవే 
Meenakshi Natarajan: మీనాక్షి నాటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ కోటి ఆశలు! చేయిదాటిన నేతలను దారిలోకి తెస్తారా ?
మీనాక్షి నాటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ కోటి ఆశలు! చేయిదాటిన నేతలను దారిలోకి తెస్తారా ?
Embed widget