అన్వేషించండి
Thambiganipalle Tragedy : కుప్పం మండలం తంబిగానిపల్లెలో విషాదం | ABP Desam
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో విషాదం చోటు చేసుకుంది. తంబిగానిపల్లి కాలనీకి చెందిన రాణెమ్మ నిన్న మృతి చెందగా..ఆమె అంత్యక్రియలను ఈ రోజు నిర్వహించారు. ఆమె పాడెను కాలనీ సమీపంలోని స్మశానికి తీసుకెళ్తుండగా పాడె కరెంటు వైర్లను తాకింది. ఇనుముతో చేసిన పాడె కావటంతో కరెంటు షాకు తగిలి మునెప్ప, తిరుపతిరావు, రవీంద్ర అనే ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
ఆంధ్రప్రదేశ్
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్దేవ్తో సీఎం చంద్రబాబు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















