కుప్పంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాధాక్రిష్ణ రోడ్డులోని మసీదులో ప్రార్థనలు చేశారు. ముస్లిం నాయకులతో కలసి మాట్లాడారు. ముస్లింలకూ ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వక్ఫ్ బోర్డులు కాపాడి, ముస్లిం విద్యార్థుల చదువుల కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారితో చంద్రబాబు చర్చించారు. అంతముందు రోడ్ షోలో పాల్గొన్నారు.
Suspicious Drone in Srikakulam : భావనపాడు తీరంలో మత్య్సకారులకు దొరికిన డ్రోన్ | DNN | ABP Desam
Palnadu TDP : రొంపిచర్ల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కాల్పులు | DNN | ABP Desam
Udayagiri MLA Mekapati Chandra Sekhar Reddy : ఎమ్మెల్యే నేనుంటే ఈ ఇన్ ఛార్జి ఎవరు..?| DNN | ABP Desam
YCP MLA Kotamreddy Sridhar reddy : సీఎం జగన్ ఫోన్ ట్యాప్ చేస్తే ఊరుకుంటారా..! | DNN | ABP Desam
NICK Vujicic Motivational Speaker : గుంటూరులో పర్యటించిన నిక్ వుయీచిచ్ | DNN | ABP Desam
Telangana budget 2023 : కొత్త పన్నులు - భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?
Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లు మొదటి పాట ఎప్పుడు? - అప్డేట్ ఇచ్చిన ఎం.ఎం.కీరవాణి!
Pawan Kalyan On Anam : డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు - ఆనం, కోటంరెడ్డి ఇష్యూపై పవన్ కల్యాణ్ హెచ్చరిక
Thalapathy67 Title Reveal: రక్తంతో తడిసిపోయిన తలపతి - టైటిల్ అనౌన్స్మెంట్ రేపే!