అన్వేషించండి
Sajjala Ramakrishna reddy : వైఎస్ వివేకా హత్యకేసులో దోషులకు శిక్ష పడాల్సిందే..! | DNN | ABP Desam
వైఎస్ వివేకా హత్య కేసులో దోషులకు శిక్ష పడాల్సిందేనన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సీబీఐ కేసును తెలంగాణ కు బదిలీ చేయటంపై మాట్లాడిన ఆయన...కేసు బదిలీ అయితే భయపడాల్సింది దోషులే అన్నారు. అమరావతి నిర్మాణాలపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు తమకు అనుకూలంగా టీడీపీ ప్రచారం చేసుకుంటోందన్నారు. ఈ రోజు వరకూ అమరావతే రాజధాని అని ఆ విషయాన్నే సుప్రీంకోర్టులో చెప్పామన్నారు. మూడు రాజధానులపై మరోసారి బలమైన చట్టంతో ముందుకు వస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా? డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















