అన్వేషించండి
Sajjala Ramakrishna reddy : వైఎస్ వివేకా హత్యకేసులో దోషులకు శిక్ష పడాల్సిందే..! | DNN | ABP Desam
వైఎస్ వివేకా హత్య కేసులో దోషులకు శిక్ష పడాల్సిందేనన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సీబీఐ కేసును తెలంగాణ కు బదిలీ చేయటంపై మాట్లాడిన ఆయన...కేసు బదిలీ అయితే భయపడాల్సింది దోషులే అన్నారు. అమరావతి నిర్మాణాలపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు తమకు అనుకూలంగా టీడీపీ ప్రచారం చేసుకుంటోందన్నారు. ఈ రోజు వరకూ అమరావతే రాజధాని అని ఆ విషయాన్నే సుప్రీంకోర్టులో చెప్పామన్నారు. మూడు రాజధానులపై మరోసారి బలమైన చట్టంతో ముందుకు వస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్దేవ్తో సీఎం చంద్రబాబు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















