అన్వేషించండి
Advertisement
Sajjala On PRC Meeting : పీఆర్సీ అమలులో ఇబ్బందులుంటే సవరిస్తాం
కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు పడుతుంటే.. పాత జీతాలు ఎలా వేస్తామని ఉద్యోగ సంఘాలను ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. స్టీరింగ్ కమిటీ సభ్యులతో చర్చల ముగిశాక.. వారి ప్రతిపాదనలను అంశాలవారీగా పరిశీలిస్తామని తెలిపారు. ఛలో విజయవాడపై ఎలాంటి ఆంక్షలు పెట్టమని... ఉద్యోగుల కార్యక్రమాన్ని అడ్డుకోమని.. కాకపోతే కొవిడ్ నిబంధనలు మాత్రం పాటించాలని సూచించారు. ఐఆర్ అనేది తాత్కాలిక అడ్జెస్ట్మెంట్ మాత్రమేనని ఆయన తెలిపారు. ఉద్యోగసంఘాల నేతలను మంత్రులు బెదిరిస్తున్నారనడం అవాస్తవమన్నారు. హైకోర్టు ఆదేశాలను ఉద్యోగులు కూడా పరిగణనలోకి తీసుకుని తమ కార్యాచరణను వాయిదా వేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
టీడీపీ టికెట్ దక్కకపోవటంతో స్వతంత్రంగా పోటీకి కలమట రమణ సిద్ధం
రుషికొండలో గుప్తనిధులు ఉన్నాయా..? అందుకే అన్ని ఆంక్షలా..?
Klin Kaara Konidela Face Reveal | తిరుమల శ్రీవారి దర్శన సమయంలో కనిపించిన క్లీంకార ముఖం | ABP Desam
Ram Charan Birthday Craze in Tirumala | తిరుమలలో రామ్ చరణ్ ను విష్ చేసేందుకు భారీగా ఫ్యాన్స్ | ABP
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
న్యూస్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets