అన్వేషించండి
Advertisement
Police Jeep Robbed: ఒడిశా పోలీసుల జీప్ తో పరారైన రాజమండ్రి యువకుడు
తన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదని, ఓ యువకుడు వారి వాహనంతోనే పరారయ్యాడు. రాజమండ్రికి చెందిన యువకుడు.... ఒడిశాలోని శంబల్ పూర్ లో ఉంటున్నాడు. రాయగడలో ఓ ఆలయ దర్శనానికి వచ్చాడు. అక్కడ కొందరు తనపై దాడి చేసి డబ్బు, ఫోన్ లాగేసుకున్నారని చెబుతున్నాడు. పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు పట్టించుకోలేదని, అందుకే వారి వాహనాన్ని తీసుకొచ్చేసినట్టు చెబుతున్నాడు. పార్వతీపురంలో ఒడిశా పోలీసుల జీప్ తో అతణ్ని ఏపీ పోలీసులు పట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
హైదరాబాద్
ఎంటర్టైన్మెంట్
ఓటీటీ-వెబ్సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets