అన్వేషించండి
రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తమకు కూడా పీఆర్సీ అమలు చేయాలని వేడుకోలు
సచివాలయం లో స్టీరింగ్ కమిటీ సమావేశం కోసం వచ్చిన AP ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy ని తమ సమస్యల్ని పరిష్కరించాలని కాళ్ళ పై పడ్డారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తమకు కూడా PRC అమలు చేయాలని కోరారు.కనీస వేతనాన్ని ఇప్పుడు ఉన్న 15 వేల నుంచి 26 వేలకు పెంచాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు Sajjala ను కోరారు.
ఆంధ్రప్రదేశ్
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















