Krishnapatnam Thermal Power Plant ను ప్రైవేటీకరించే హక్కు YCPకి ఎవరిచ్చారని మండిపడ్డారు Ex Minister Somireddy Chandramohanreddy. దేశంలోనే పర్యావరణ హితమైన ప్రాజెక్టుగా పేరుపొందిన థర్మల్ ప్లాంటును అదానీ పరంచేస్తే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. 25 ఏళ్లలీజు ముసుగులో దీన్ని అదానీపరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు సోమిరెడ్డి. సీఎం జగన్ వందేళ్లు పరిపాలిస్తానని అనుకుంటున్నారా అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు.
Nellore Rottela Panduga : వరాల రొట్టెలు పట్టుకునేందుకు భారీగా భక్తులు..! | ABP Desam
Nellore Rottela Panduga : రొట్టెల పండుగలో తొలిరోజు సొందల్ మాలి | ABP Desam
Nellore Pallipadu Gandhi Ashramam : ఒకప్పుడు తుపాకీల మోత - నేడు అహింసా మంత్రం..! | ABP Desam
YSRCP MLA Angry: గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో నోరు పారేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే | ABP Desam
Nellore Chennai Highway : కారు-బస్సు ఢీ... డ్రైవర్ జారి పడిపోయాడు..కానీ | ABP Desam
Karthikeya 2 Box Office Collection : నిఖిల్ కెరీర్లోనే టాప్ - వసూళ్ళలో రికార్డు క్రియేట్ చేసిన 'కార్తికేయ 2'
PM Kisan Yojana Update: రైతులకు గుడ్న్యూస్! కిసాన్ యోజన 12వ విడత నగదు వచ్చేది అప్పుడే!
YSR Nethanna Nestham: గుడ్న్యూస్! వీళ్ల అకౌంట్స్లోకి 24 వేలు, బటన్ నొక్కనున్న సీఎం జగన్ - ఎప్పుడంటే
Desam Aduguthondhi: అమృతోత్సవ వేళ - రాజకీయాలేల ! నేతలు ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు !