వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్ట్ అటకెక్కిందని జనసేన ప్రధాన కార్యదర్శి అన్నారు. ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా గాలికి వదిలేసిందని సంచలన ఆరోపణలు చేశారు.