అన్వేషించండి
MP Rammohan Naidu: విశాఖలో అవినీతిపై CBI విచారణ జరిపించాలని ఎంపీ రామ్మోహన్ డిమాండ్
వైసీపీ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మరోసారి తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలో అవినీతి వికేంద్రీకరణ జరుగుతోందని విమర్శించారు. విశాఖలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















