Minister Seediri Appalaraju మరోసారి డాక్టర్ అవతారమెత్తారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తల్లి పిల్లలకు మంత్రి వైద్య పరీక్షలు చేశారు. ఆత్మహత్య చేసుకోవాలని ఓ తల్లి పురుగులమందు తాగి పిల్లలకు కూడా తాగించగా...వారిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మంత్రి సీదిరి అప్పలరాజు వైద్యుడిగా మారి బాధితురాలికి పిల్లలకు వైద్యపరీక్షలు నిర్వహించారు.
Krishna Reservoir వద్ద మత్స్యకారులు ఆందోళనకు కారణమేంటి? | Guntur | ABP Desam
Minister Viswaroop: దాడి ఎవరు చేశారో మాకు తెలుస్తుంది | Konaseema Tension | Amalapuram | ABP Desam
AP CM YS Jagan Day 2 Davos: ఏపీలో పెట్టుబడులకు ఆర్సెలర్ మిట్టల్ అంగీకారం|ABP Desam
Pawan Kalyan On Home Minister Vanitha Comments:ఎవరు కారణమో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు|ABP Desam
BJP Agitation at Guntur Jinnah Tower: గుంటూరు జిన్నా టవర్ చుట్టూ మళ్లీ రేగిన వివాదం|ABP Desam
Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్
Mahesh Babu Trivikram Movie Update: మహేష్ బాబు సినిమాకూ త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్తో వెళతారా?
Rajya Sabha Elections 2022: కాంగ్రెస్కు కపిల్ సిబల్ గుడ్బై- ఎస్పీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికల బరిలో!