అన్వేషించండి
Minister Roja Meets CM KCR: మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి ఆర్కే రోజా | ABP Desam
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం RK Roja Telangana CM KCR ని ప్రగతి భవన్ లో కుటుంబసమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం కేసీఆర్ కు చిత్రపటాన్ని బహూకరించారు. రోజాకు సీఎం కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత సంప్రదాయ పద్ధతిలో బొట్టుపెట్టి సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
“నా లవర్ మెసేజ్లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















