అన్వేషించండి
Advertisement
Mekapati Goutham Reddy Mother Emotional: పార్థివదేహాన్ని ముద్దాడి.....కంటతడి పెట్టించిన తల్లి ఆవేదన
Minister Mekapati Goutham Reddy పార్థివదేహం నెల్లూరు కు చేరుకుంది. నెల్లూరు మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉంచిన భౌతిక కాయాన్ని పలువురు దర్శించుకుని నివాళులు అర్పిస్తున్నారు. అక్కడకు చేరుకున్న గౌతమ్ రెడ్డి తల్లి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. పార్థివదేహాన్ని ముద్దాడుతూ బోరున విలపించారు. ఆ భావోద్వేగ దృశ్యాలు అక్కడున్నవారిని కలచివేశాయి.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets