అన్వేషించండి
Madakasira Tehsildar |లంచం తీసుకోవడం తప్పుకాదంటున్న తహశీల్దార్ | ABP Desam
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర తహసీల్దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ భూమి పంచాయితీలో అవతల వ్యక్తి దగ్గర రెవెన్యూ అధికారి లంచం తీసుకుని తమకు అన్యాయం చేశాడంటూ ఓ రైతు మడశికర తహసీల్దార్ ముర్షావలికి ఫిర్యాదు చేశాడు. దానికి తహాశీల్దార్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















